కుంకుమలో ఏమాత్రం లోపమున్నా తిలకం ధరించడం వల్ల చర్మానికి హాని చేస్తుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన 'గౌ దర్బార్' పసుపును ఉపయోగించి, శాస్త్రీయ పద్ధతులలో, ఏవిధమైన రసాయనాలు వాడకుండా తయారు చేసిన కుంకుమ. సహజమైన రంగు, సుగంధం ఈ కుంకుమ స్వంతం.